
ఏపీలో మళ్లీ 4 వేలు దాటిన కరోనా కేసులు- టాప్లో తూర్పు-లాస్ట్లో పశ్చిమగోదావరి
Andhra Pradesh oi-Syed Ahmed | Published: Wednesday, April 14, 2021, 17:54 [IST] ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. గతంలో తగ్గినట్లే తగ్గి మళ్ల విజృంభించిన కరోనా కేసులు క్రమంగా పాత స్ధాయికి చేరేలా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నిలకడగా దాదాపు 4 వేల కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో మరోసారి అదే రికార్డు నమోదైంది. అయినా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా Read More